ETV Bharat / city

వ్యవసాయ విద్యుత్ రాయితీ నిధులు విడుదల - telangana government released funds for mid day meal

telangana government released electricity rebate funds
వ్యవసాయ విద్యుత్ రాయితీ నిధులు విడుదల
author img

By

Published : May 4, 2020, 5:39 PM IST

Updated : May 4, 2020, 8:15 PM IST

12:22 May 04

వ్యవసాయ విద్యుత్ రాయితీ నిధులు విడుదల

వ్యవసాయ విద్యుత్ రాయితీలకు నిధుల విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు పలు ఇతర సంక్షేమ పథకాలకు సైతం నిధులు మంజూరు చేసింది.

వివరాలు...

  • ట్రాన్స్‌కోకు రూ.833.33 కోట్లు
  • మధ్యాహ్న భోజన పథకానికి రూ.15 కోట్లు
  • సమగ్ర శిక్షా అభియాన్ పథకానికి రూ.181.83కోట్లు
  • అంగన్‌వాడీలకు రూ.760.54 కోట్లు
  • పౌష్టికాహార పథకానికి రూ.18.76 కోట్లు

12:22 May 04

వ్యవసాయ విద్యుత్ రాయితీ నిధులు విడుదల

వ్యవసాయ విద్యుత్ రాయితీలకు నిధుల విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు పలు ఇతర సంక్షేమ పథకాలకు సైతం నిధులు మంజూరు చేసింది.

వివరాలు...

  • ట్రాన్స్‌కోకు రూ.833.33 కోట్లు
  • మధ్యాహ్న భోజన పథకానికి రూ.15 కోట్లు
  • సమగ్ర శిక్షా అభియాన్ పథకానికి రూ.181.83కోట్లు
  • అంగన్‌వాడీలకు రూ.760.54 కోట్లు
  • పౌష్టికాహార పథకానికి రూ.18.76 కోట్లు
Last Updated : May 4, 2020, 8:15 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.