ETV Bharat / city

సీఎం కేసీఆర్​కు మండలి ఛైర్మన్​ గుత్తా శుభాకాంక్షలు

author img

By

Published : Sep 14, 2020, 5:03 PM IST

రెవెన్యూ బిల్లు ఆమోదం పొందినందున సీఎం కేసీఆర్​కు మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చట్టంతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

gutta sukhendhar reddy
gutta sukhendhar reddy

ఉభయసభల్లో నూతన రెవెన్యూ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా శాసన మండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్​ను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ చట్టంతో పేద, బలహీన వర్గాల ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.

ఉభయసభల్లో నూతన రెవెన్యూ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా శాసన మండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్​ను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ చట్టంతో పేద, బలహీన వర్గాల ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: శాసన మండలిలో రెవెన్యూ బిల్లుకు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.