ETV Bharat / city

దొరస్వామి మరణం.. చిత్ర పరిశ్రమకు తీరని లోటు : కేసీఆర్

ప్రముఖ సినీనిర్మాత, వీఎంసీ ఆర్గనైజేషన్ అధినేత దొరస్వామి రాజు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. దొరస్వామి తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.

author img

By

Published : Jan 18, 2021, 1:13 PM IST

cm-kcr-expresses-condolence-over-a-death-of-tollywood-producer-doraswamy-raju
నిర్మాత దొరస్వామి మృతిపై కేసీఆర్ సంతాపం

ప్రముఖ సినీ నిర్మాత, వీఎంసీ ఆర్గనైజేషన్ అధినేత దొరస్వామి రాజు మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్​గా వ్యవహరించిన దొరస్వామి.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు.

దొరస్వామి మరణం టాలీవుడ్​కు తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రముఖ సినీ నిర్మాత, వీఎంసీ ఆర్గనైజేషన్ అధినేత దొరస్వామి రాజు మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్​గా వ్యవహరించిన దొరస్వామి.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు.

దొరస్వామి మరణం టాలీవుడ్​కు తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.