ETV Bharat / city

పండగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 21 నుంచి.. 30 వరకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ల ద్వారా ప్రయాణికులకు సేవలందిచేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.

author img

By

Published : Oct 16, 2020, 7:59 AM IST

South Central Railway announce Special Trains For Dasara Festival
పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

దసరా పండగ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు ప్రకటించింది. బరౌని-ఎర్నాకులం, పూరి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, విశాఖపట్టణం-హెచ్ నిజాముద్దీన్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-విశాఖపట్టణం, విశాఖపట్టణం-కడప, విశాఖపట్టణం-విజయవాడ ప్రాంతాల మధ్య ఈనెల 21 నుంచి 30 వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

వీటితో పాటు సికింద్రాబాద్-తిరువనంతపురం వరకు ఈనెల 20వ తేదీ నుంచి 28 వరకు, తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్​ ఈనెల 22 నుంచి 30 వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

దసరా పండగ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు ప్రకటించింది. బరౌని-ఎర్నాకులం, పూరి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, విశాఖపట్టణం-హెచ్ నిజాముద్దీన్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-విశాఖపట్టణం, విశాఖపట్టణం-కడప, విశాఖపట్టణం-విజయవాడ ప్రాంతాల మధ్య ఈనెల 21 నుంచి 30 వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

వీటితో పాటు సికింద్రాబాద్-తిరువనంతపురం వరకు ఈనెల 20వ తేదీ నుంచి 28 వరకు, తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్​ ఈనెల 22 నుంచి 30 వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: సినీ ఫక్కీలో కార్యాలయంపై దాడి... మంటల్లో ఫర్నిచర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.