ETV Bharat / city

'ప్రభుత్వం స్పందించేలా గవర్నరే చొరవ చూపాలి' - rtc jat meet governer

ఆర్టీసీ నేతలను కొందరు ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చించేలా చొరవ తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్​ను కోరారు.

కార్మిక నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు: అశ్వత్థామరెడ్డి
author img

By

Published : Oct 21, 2019, 6:54 PM IST

Updated : Oct 21, 2019, 7:13 PM IST

ఆర్టీసీ జేఏసీ నేతలు రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను కలిశారు. కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్యాబ్​ డ్రైవర్ల సమస్య పరిష్కరించినట్లుగా ఆర్టీసీ సమ్మెపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మెలో ఉండగా జారీచేసిన అద్దె బస్సుల టెండర్ల నోటీసులు రద్దు చేయాలని గవర్నర్​ను కోరినట్లు ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి తెలిపారు. వేతనాలపై కోర్టుకు ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్మిక నేతలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ వద్ద ఆడియోలు ఉన్నాయన్నారు.

కార్మిక నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు: అశ్వత్థామరెడ్డి

ఇవీచూడండి: జీతాల చెల్లింపునకు నిధుల్లేవు: ఆర్టీసీ యాజమాన్యం

ఆర్టీసీ జేఏసీ నేతలు రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను కలిశారు. కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్యాబ్​ డ్రైవర్ల సమస్య పరిష్కరించినట్లుగా ఆర్టీసీ సమ్మెపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మెలో ఉండగా జారీచేసిన అద్దె బస్సుల టెండర్ల నోటీసులు రద్దు చేయాలని గవర్నర్​ను కోరినట్లు ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి తెలిపారు. వేతనాలపై కోర్టుకు ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్మిక నేతలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ వద్ద ఆడియోలు ఉన్నాయన్నారు.

కార్మిక నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు: అశ్వత్థామరెడ్డి

ఇవీచూడండి: జీతాల చెల్లింపునకు నిధుల్లేవు: ఆర్టీసీ యాజమాన్యం

sample description
Last Updated : Oct 21, 2019, 7:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.