ETV Bharat / city

ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం... 18 లక్షలు చోరీ

author img

By

Published : Feb 9, 2021, 9:37 AM IST

ఆంధ్రప్రదేశ్​లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారు దొంగలు. సుమారు రూ.18 లక్షల సొత్తును దోచుకెళ్లారు.

ఎమ్మెల్యే జోగి రమేశ్​ ఇంట్లో దొంగతనం... 18 లక్షలు చోరీ
ఎమ్మెల్యే జోగి రమేశ్​ ఇంట్లో దొంగతనం... 18 లక్షలు చోరీ

ఏపీలోని కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 18 లక్షల మేర నగదును ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు పోలీసులు వెల్లడించారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పేస్టులా బంగారాన్ని మార్చి... ఎయిర్​పోర్టులో దొరికి..

ఏపీలోని కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 18 లక్షల మేర నగదును ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు పోలీసులు వెల్లడించారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పేస్టులా బంగారాన్ని మార్చి... ఎయిర్​పోర్టులో దొరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.