ETV Bharat / city

ఆందోళనలకు సిద్ధమైన రెవెన్యూ ఉద్యోగులు

author img

By

Published : Apr 2, 2019, 6:47 AM IST

Updated : Apr 2, 2019, 7:17 AM IST

రెవెన్యూ శాఖపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యోగ సంఘాలు ఎన్నికల అనంతరం దశలవారీ ఆందోళనలకు సిద్ధమయ్యాయి. ఒకరిద్దరు చేసిన తప్పుకు శాఖనే రద్దు చేయడం సరికాదని రెవెన్యూ సంఘం ప్రతినిధులు తెలిపారు.

రెవెన్యూ ఉద్యోగులు

రెవెన్యూ శాఖ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా లోక్​సభ ఎన్నికల అనంతరం దశలవారీ ఆందోళనలు చేపట్టాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం తీర్మానించింది. పనిభారం పెరిగినా, ఇబ్బందులు ఏర్పడినా ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులపై నిందలు తగవని పేర్కొన్నారు. ఒకరిద్దరు తప్పు చేస్తే శాఖనే రద్దు చేయాలన్న ఆలోచన ఎంత వరకు సబబని ప్రశ్నించారు.

సంస్కరణలు స్వాగతిస్తాం

ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్ని సంస్కరణలు తెచ్చినా స్వాగతిస్తామని రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకులు తెలిపారు. శాఖను రద్దు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

ప్రభుత్వ వైఖరి సరికాదంటున్న ఉద్యోగ సంఘాలు

ఇదీ చదవండి :'చే' జారి కారెక్కిన సునీతాలక్ష్మారెడ్డి

రెవెన్యూ శాఖ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా లోక్​సభ ఎన్నికల అనంతరం దశలవారీ ఆందోళనలు చేపట్టాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం తీర్మానించింది. పనిభారం పెరిగినా, ఇబ్బందులు ఏర్పడినా ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులపై నిందలు తగవని పేర్కొన్నారు. ఒకరిద్దరు తప్పు చేస్తే శాఖనే రద్దు చేయాలన్న ఆలోచన ఎంత వరకు సబబని ప్రశ్నించారు.

సంస్కరణలు స్వాగతిస్తాం

ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్ని సంస్కరణలు తెచ్చినా స్వాగతిస్తామని రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకులు తెలిపారు. శాఖను రద్దు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

ప్రభుత్వ వైఖరి సరికాదంటున్న ఉద్యోగ సంఘాలు

ఇదీ చదవండి :'చే' జారి కారెక్కిన సునీతాలక్ష్మారెడ్డి

Intro:TG_NLG_31_01_MANTRI_PRACHARAM_AVB_C6

అజయ్ కుమార్, ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్గొండ జిల్లా

ఫోన్:8008016365


Body:నల్లగొండ జిల్లా దేవరకొండలో తెరాస పార్టీ ర్యాలీ,రోడ్ షో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి,రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎమ్మెల్యే రవీంద్రకుమార్,తెరాస ఎంపీ అభ్యర్ది వేమిరెడ్డి నర్సింహ రెడ్డి పాల్గొన్నారు.కార్యకర్తలు డప్పు చప్పులు, కోలాటాలు,బతుకమ్మ ఆటపాటలతో దేవరకొండ పట్టణం అంతా తిరిగారు.మంత్రి జగదీశ్వర్ రెడ్డి,గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడగానే ఏడూ మండలాలను ఆంద్రప్రదేశ్ లో కలిపి తెలంగాణను మోసం చేసిన ఘనత బీజేపీ పార్టీది.మిషన్ కాకతీయ,ప్రోజెక్టుల నిర్మాణానికి డబ్బులు అడిగిన మొండి చేయి చూపించి చంద్రబాబు కు ఇచ్చాడు.దేవరకొండను కరువు ప్రాంతంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కి ఓటు వేస్తే నష్టమే గాని ఉపయోగం ఏమీలేదు.ముఖ్యమంత్రి అభివృద్ధి చూసి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తెరాస లో చేరుతున్నారు.రాబోయే ఎన్నికల్లో తెరాస ఎంపీ అభ్యర్దిని గెలిపించాలని కోరారు.


Conclusion:
Last Updated : Apr 2, 2019, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.