ETV Bharat / city

'మరింత కఠినంగా లాక్​డౌన్​... 21 వేల మంది వాహనదారులపై కేసులు'

author img

By

Published : May 20, 2021, 3:56 PM IST

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు చేపడుతున్నారు. అత్యవసర పనుల మీద రాకపోకలు సాగించే వారికి మాత్రమే ఈ-పాస్‌లు జారీ చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 21 వేల మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్టు చెబుతున్న సీపీ మహేష్‌ భగవత్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీనివాస్‌ ముఖాముఖి.

rachakonda cp mahesh bhagwat on lockdown situation
rachakonda cp mahesh bhagwat on lockdown situation
మరింత కఠినంగా లాక్​డౌన్​... 21 వేల మంది వాహనదారులపై కేసులు

ఇదీ చూడండి: రహదారులపైకి వాహనదారులు.. సీజ్ చేస్తున్న పోలీసులు

మరింత కఠినంగా లాక్​డౌన్​... 21 వేల మంది వాహనదారులపై కేసులు

ఇదీ చూడండి: రహదారులపైకి వాహనదారులు.. సీజ్ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.