ETV Bharat / city

కరోన వీక్షణం.. మరణ శాసనం... సాంబరాజు యాదగిరి పాట! - Praja Natya Mandali Artis Song on Corona Virus

కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజా నాట్యమండలి విజ్ఞప్తి చేసింది. ప్రజానాట్య మండలి కళాకారుడు సాంబరాజు యాదగిరి తన పాటతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.

Praja Natya Mandali Artis Song on Corona Virus
ప్రజానాట్యమండలి కరోనా పాట!
author img

By

Published : Apr 7, 2020, 4:37 PM IST

ప్రజానాట్యమండలి కరోనా పాట!

కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజా నాట్యమండలి విజ్ఞప్తి చేసింది. ప్రజానాట్యమండలి కళాకారుడు సాంబరాజు యాదగిరి తన పాటతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.

కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కవులు, కళాకారులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజానాట్యమండలి కళాకారుడు సాంబరాజు యాదగిరి తన పాటతో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదీ చూడండి : 'ఎంపీ ల్యాడ్స్​ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'

ప్రజానాట్యమండలి కరోనా పాట!

కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజా నాట్యమండలి విజ్ఞప్తి చేసింది. ప్రజానాట్యమండలి కళాకారుడు సాంబరాజు యాదగిరి తన పాటతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.

కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కవులు, కళాకారులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజానాట్యమండలి కళాకారుడు సాంబరాజు యాదగిరి తన పాటతో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదీ చూడండి : 'ఎంపీ ల్యాడ్స్​ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.