ETV Bharat / city

నాగులచవితి సందర్భంగా పెదశేషవాహనంపై విహరించిన శ్రీవారు - తితిదే

తిరుమల శ్రీవారు దాదాపు 8 నెలల విరామం తర్వాత తిరుమాడ వీధుల్లో విహరించారు. నాగుల చవితి సందర్భంగా పెదశేషవాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి.. ఉభయ దేవేరులతో కలసి ఆదిశేషుడిపై భక్తులను అనుగ్రహించారు. సుదీర్ఘ విరామం తరువాత తిరు వీధుల్లో ఊరేగిన ఉత్సవమూర్తులకు భక్తులు కర్పూర హారతులు పట్టారు.

pedasesha-vahanaseva-in-tirumala-on-occasion-of-nagula-chavathi
నాగులచవితి సందర్భంగా పెదశేషవాహనంపై విహరించిన శ్రీవారు
author img

By

Published : Nov 18, 2020, 10:52 PM IST

.

నాగులచవితి సందర్భంగా పెదశేషవాహనంపై విహరించిన శ్రీవారు

ఇవీ చూడండి: బృహత్తర ప్రణాళికలతో విశ్వనగరంగా హైదరాబాద్​

.

నాగులచవితి సందర్భంగా పెదశేషవాహనంపై విహరించిన శ్రీవారు

ఇవీ చూడండి: బృహత్తర ప్రణాళికలతో విశ్వనగరంగా హైదరాబాద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.