ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైకాపా మెజారిటీ 3 లక్షలు దాటేదని ఆ పార్టీ ముఖ్యనేత, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతి లోక్సభ పరిధిలో 66 శాతం ఓట్లు సాధించామని వివరించారు. కరోనా వ్యాప్తి వల్ల వైకాపా మెజారిటీ తగ్గిందని పేర్కొన్నారు. వైకాపా ప్రధాన ప్రత్యర్థి తెదేపానే అని చెప్పారు.
కరోనా వ్యాప్తి వల్ల మా మెజారిటీ తగ్గింది: వై.వి.సుబ్బారెడ్డి - AP News
ఏపీలోని తిరుపతిలో వైకాపా మెజారిటీ 3 లక్షలు దాటేదని ఆ పార్టీ ముఖ్యనేత వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి వల్ల తమ మెజారిటీ తగ్గిందని వ్యాఖ్యానించారు.
![కరోనా వ్యాప్తి వల్ల మా మెజారిటీ తగ్గింది: వై.వి.సుబ్బారెడ్డి Tpt_YCP Leaders on Tpt Election results_Taza](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11615204-77-11615204-1619954475452.jpg?imwidth=3840)
Tpt_YCP Leaders on Tpt Election results_Taza
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైకాపా మెజారిటీ 3 లక్షలు దాటేదని ఆ పార్టీ ముఖ్యనేత, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతి లోక్సభ పరిధిలో 66 శాతం ఓట్లు సాధించామని వివరించారు. కరోనా వ్యాప్తి వల్ల వైకాపా మెజారిటీ తగ్గిందని పేర్కొన్నారు. వైకాపా ప్రధాన ప్రత్యర్థి తెదేపానే అని చెప్పారు.
ఇదీ చదవండీ: జమున కోళ్ల ఫారాల వద్ద 'ప్రభుత్వ భూమి' బోర్డులు