ETV Bharat / city

ఆ మహనీయుల ప్రాణత్యాగం మరువలేనిది : రాజాసింగ్

author img

By

Published : Mar 23, 2021, 2:11 PM IST

భగత్ సింగ్, సుఖ్​దేవ్, రాజ్​గురు లాంటి అమరవీరుల ప్రాణత్యాగం వల్లే భరతభూమికి స్వాతంత్య్రం వచ్చిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. భగత్​సింగ్ సింగ్ వర్ధంతి సందర్భంగా తన నియోజకవర్గంలో భగత్​సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

mla raja singh tribute to Bhagat singh on death anniversary
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

భగత్​ సింగ్​, సుఖ్​దేవ్​, రాజ్​గురు వర్ధంతి సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నివాళులర్పించారు. తన నియోజకవర్గంలో భగత్​సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాజాసింగ్.. వారి ప్రాణత్యాగం వల్లే భరతభూమికి స్వతంత్య్రం వచ్చిందని కొనియాడారు.

భగత్ సింగ్, సుఖ్​దేవ్, రాజ్​గురు వంటి మహనీయులను ఎన్నటికీ మరవరాదు అని రాజాసింగ్ అన్నారు. వీరి త్యాగాలు ప్రతి తరానికీ ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.

భగత్​ సింగ్​, సుఖ్​దేవ్​, రాజ్​గురు వర్ధంతి సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నివాళులర్పించారు. తన నియోజకవర్గంలో భగత్​సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాజాసింగ్.. వారి ప్రాణత్యాగం వల్లే భరతభూమికి స్వతంత్య్రం వచ్చిందని కొనియాడారు.

భగత్ సింగ్, సుఖ్​దేవ్, రాజ్​గురు వంటి మహనీయులను ఎన్నటికీ మరవరాదు అని రాజాసింగ్ అన్నారు. వీరి త్యాగాలు ప్రతి తరానికీ ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.