ETV Bharat / city

వాహనాలు సీజ్​ చేశారు.. బోర్డు పెట్టారు.

లాక్​డౌన్ అమలులో ఉన్నా భాగ్యనగర వాసులు ఏదో ఒక కారణంతో యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు చాలా మందికి హితబోధ చేసి వెనక్కి పంపుతున్నారు. అయినా ఫలితం లేకపోయేసరికి వాహనాలు సీజ్​ చేస్తున్నారు. ప్రజలకు తెలిసేలా సీజ్ చేసిన వాహనాల ముందు బోర్డులు పెట్టారు.

author img

By

Published : Apr 12, 2020, 7:24 PM IST

Vehicles Sized Board
వాహనాలు సీజ్​ చేశారు.. బోర్డు పెట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ పొడిగించిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్​లో తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. నిబంధనలు అతిక్రమించినా, అనవసరంగా రోడ్లమీదికి వచ్చినా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. లిబర్టీలో వాహనాలను తనిఖీల్లో భాగంగా చలాన్లు విధించమే కాకా, పలు వాహనాలను సీజ్ చేశారు. ప్రజలకు తెలిసేలా సీజ్ చేసిన వాహనాల ముందు బోర్డులు పెట్టారు.

వాహనాలు సీజ్​ చేశారు.. బోర్డు పెట్టారు.

ఇవీ చూడండి: 'మరో 2 రోజుల్లో బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి'

రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ పొడిగించిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్​లో తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. నిబంధనలు అతిక్రమించినా, అనవసరంగా రోడ్లమీదికి వచ్చినా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. లిబర్టీలో వాహనాలను తనిఖీల్లో భాగంగా చలాన్లు విధించమే కాకా, పలు వాహనాలను సీజ్ చేశారు. ప్రజలకు తెలిసేలా సీజ్ చేసిన వాహనాల ముందు బోర్డులు పెట్టారు.

వాహనాలు సీజ్​ చేశారు.. బోర్డు పెట్టారు.

ఇవీ చూడండి: 'మరో 2 రోజుల్లో బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.