ETV Bharat / city

ఏపీ: తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం - మైలవరం నేటి వార్తలు

ఏపీలోని కడప జిల్లా మైలవరంలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ap crime news
ఏపీ: తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం
author img

By

Published : Aug 30, 2020, 8:45 PM IST

ఏపీ కడప జిల్లా మైలవరంలో తొమ్మిది సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. గ్రామంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి... చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మైలవరం ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.

ఏపీ కడప జిల్లా మైలవరంలో తొమ్మిది సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. గ్రామంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి... చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మైలవరం ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు.

ఇవీచూడండి: కాంట్రాక్ట్​ డాక్టర్​పై అత్యాచారం కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.