ETV Bharat / city

ఆ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో తొలికేసు నమోదు

author img

By

Published : Apr 11, 2021, 8:56 AM IST

తిరుపతి లోకసభ వైకాపా అభ్యర్థిని కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పడిన తరువాత తొలికేసు ఇదే కావటం విశేషం

first case in vijayawada cyber crime police station
విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ వైకాపా అభ్యర్థి గురుమూర్తి కేసు

తిరుపతి లోకసభ వైకాపా అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని కించపరుస్తూ పోస్ట్ పెట్టిన వారిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పడిన తరువాత తొలికేసు ఇదే కావటం విశేషం. తెదేపా ఫేస్​బుక్ పేజీతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ గురుమూర్తిని కించపరుస్తూ కొంత మంది ట్రోల్ చేస్తున్నారంటూ వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కే అనిల్ కుమార్​లు డీజీపీ గౌతమ్ సవాంగ్​ను కలుసుకుని ఫిర్యాదు చేశారు.

దీంతో ఆయన ఈ కేసును విచారణ నిమిత్తం విజయవాడ పోలీస్ కమిషనర్ బీ శ్రీనివాసులుకు డీజీపీ పంపించారు. సీపీ ఆదేశాల మేరకు సైబర్ క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఐపీ చిరునామాల ఆధారంగా సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

తిరుపతి లోకసభ వైకాపా అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని కించపరుస్తూ పోస్ట్ పెట్టిన వారిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పడిన తరువాత తొలికేసు ఇదే కావటం విశేషం. తెదేపా ఫేస్​బుక్ పేజీతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ గురుమూర్తిని కించపరుస్తూ కొంత మంది ట్రోల్ చేస్తున్నారంటూ వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కే అనిల్ కుమార్​లు డీజీపీ గౌతమ్ సవాంగ్​ను కలుసుకుని ఫిర్యాదు చేశారు.

దీంతో ఆయన ఈ కేసును విచారణ నిమిత్తం విజయవాడ పోలీస్ కమిషనర్ బీ శ్రీనివాసులుకు డీజీపీ పంపించారు. సీపీ ఆదేశాల మేరకు సైబర్ క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఐపీ చిరునామాల ఆధారంగా సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

ఇదీ చూడండి. నేటి నుంచి 'టీకా ఉత్సవ్'- అర్హులందరికీ వ్యాక్సిన్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.