ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 5PM

author img

By

Published : Jan 16, 2021, 4:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @5PM

1. అనుమతి తప్పనిసరి: షెకావత్

తెలుగురాష్ట్రాల సీఎంలకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి షెకావత్ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో నిర్మాణంలోని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్‌ నిర్ణయం అమలుచేయాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన వారి పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. 2020 జీహెచ్ఎంసీ సాధారణ ఎన్నికల్లో 150 డివిజన్ల నుంచి గెలుపొందిన వారి పేర్లను గెజిట్​లో పొందుపర్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'ఎమ్మెల్సీలో ఏం చేద్దాం'

ఉమ్మడి నల్గొండ జిల్లా తెరాస నేతలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్​ ఉప ఎన్నికల్లోనూ తెరాస సత్తా చాటాలని స్థానిక నేతలకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కిష్టమ్మ చెప్పిన టీకా ముచ్చట!

తెలంగాణలో కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. టీకా కోసం కొన్ని నెలలుగా ప్రజలు ఎదురు చూస్తున్నప్పటికీ వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయోనని పలువురు సందిగ్ధంలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

బెదిరింపులకు పాల్పడే ఉగ్రవాద సంస్థల పోస్టర్లను గోడలపై అంటించిన ఐదుగురు ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్​ పోలీసులు అరెస్టు చేశారు. పుల్వామా జిల్లాలోని పలు గ్రామాల్లో ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మరో ముగ్గురు రాజీనామా

సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​(ఎస్​సీబీఏ) ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కమిటీలోని ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. అయితే.. బార్​ అసోసియేషన్​లో నెలకొన్న ఈ ప్రతిష్టంభనను.. తొలగించాలని ఎస్​సీబీఏ మాజీ అధ్యక్షుడు, సీనియర్​ న్యాయవాది వికాస్​ సింగ్​ సుప్రీంకోర్టు సీజేఐ ఎస్​ఏ బోబ్డేను కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఆర్మీ అధికారి గిన్నిస్​లో చోటు

శీర్షాసనం వేయడమే ఓ సాహసం. అలా శీర్షాసనంలో మరో ఫీట్​ చేయడమంటే సవాలే. అలాంటిది 50ఏళ్ల వయసులో ఆ సవాల్​ను అలవోకగా చేసి గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్​​లో చోటు సంపాదించారో ఆర్మీ అధికారి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఐదు రోజుల్లో6,500 గదుల ఆసుపత్రి

కేవలం ఐదు రోజుల్లోనే 6500 గదుల ఆసుపత్రిని నిర్మించింది చైనా. వైరస్ వ్యాప్తి కారణంగా హుబే రాష్ట్రం నాంగ్యాంగ్​ నగరంలో దీనిని నిర్మించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. అభిమానిపైనా జాతివివక్ష!

భారత క్రికెటర్లపై జాత్యహంకార వ్యాఖ్యల ఉదంతం మరవకముందే మరో ఘటన వెలికి చూసింది. ఈసారి మనదేశానికి చెందిన ఓ అభిమానితో భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'మాస్టర్​' మాస్ కలెక్షన్లు

దళపతి విజయ్ 'మాస్టర్​' కలెక్షన్ల సాధిస్తూ దూసుకెళ్తోంది. ఒక్క తమిళనాడులోనే రూ.50 కోట్లపైగా సాధించి.. రూ.100 కోట్లవైపు సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

1. అనుమతి తప్పనిసరి: షెకావత్

తెలుగురాష్ట్రాల సీఎంలకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి షెకావత్ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో నిర్మాణంలోని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్‌ నిర్ణయం అమలుచేయాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన వారి పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. 2020 జీహెచ్ఎంసీ సాధారణ ఎన్నికల్లో 150 డివిజన్ల నుంచి గెలుపొందిన వారి పేర్లను గెజిట్​లో పొందుపర్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'ఎమ్మెల్సీలో ఏం చేద్దాం'

ఉమ్మడి నల్గొండ జిల్లా తెరాస నేతలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్​ ఉప ఎన్నికల్లోనూ తెరాస సత్తా చాటాలని స్థానిక నేతలకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కిష్టమ్మ చెప్పిన టీకా ముచ్చట!

తెలంగాణలో కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. టీకా కోసం కొన్ని నెలలుగా ప్రజలు ఎదురు చూస్తున్నప్పటికీ వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయోనని పలువురు సందిగ్ధంలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

బెదిరింపులకు పాల్పడే ఉగ్రవాద సంస్థల పోస్టర్లను గోడలపై అంటించిన ఐదుగురు ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్​ పోలీసులు అరెస్టు చేశారు. పుల్వామా జిల్లాలోని పలు గ్రామాల్లో ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మరో ముగ్గురు రాజీనామా

సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​(ఎస్​సీబీఏ) ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కమిటీలోని ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. అయితే.. బార్​ అసోసియేషన్​లో నెలకొన్న ఈ ప్రతిష్టంభనను.. తొలగించాలని ఎస్​సీబీఏ మాజీ అధ్యక్షుడు, సీనియర్​ న్యాయవాది వికాస్​ సింగ్​ సుప్రీంకోర్టు సీజేఐ ఎస్​ఏ బోబ్డేను కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఆర్మీ అధికారి గిన్నిస్​లో చోటు

శీర్షాసనం వేయడమే ఓ సాహసం. అలా శీర్షాసనంలో మరో ఫీట్​ చేయడమంటే సవాలే. అలాంటిది 50ఏళ్ల వయసులో ఆ సవాల్​ను అలవోకగా చేసి గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్​​లో చోటు సంపాదించారో ఆర్మీ అధికారి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఐదు రోజుల్లో6,500 గదుల ఆసుపత్రి

కేవలం ఐదు రోజుల్లోనే 6500 గదుల ఆసుపత్రిని నిర్మించింది చైనా. వైరస్ వ్యాప్తి కారణంగా హుబే రాష్ట్రం నాంగ్యాంగ్​ నగరంలో దీనిని నిర్మించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. అభిమానిపైనా జాతివివక్ష!

భారత క్రికెటర్లపై జాత్యహంకార వ్యాఖ్యల ఉదంతం మరవకముందే మరో ఘటన వెలికి చూసింది. ఈసారి మనదేశానికి చెందిన ఓ అభిమానితో భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'మాస్టర్​' మాస్ కలెక్షన్లు

దళపతి విజయ్ 'మాస్టర్​' కలెక్షన్ల సాధిస్తూ దూసుకెళ్తోంది. ఒక్క తమిళనాడులోనే రూ.50 కోట్లపైగా సాధించి.. రూ.100 కోట్లవైపు సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.