అమూల్ డెయిరీతో ఏపీ ప్రభుత్వానికి కుదిరిన ఎంవోయూపై ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని జగన్ సర్కార్ను ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.
ఎంపీ రఘురామ పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఒప్పందంపై పూర్తి వివరాలు సమర్పించాలని అమూల్ సంస్థను సహా ఎన్డీడీబీని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
ఇవీ చూడండి : Amul project: 'పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశా.. అమూల్ ప్రాజెక్ట్ను తీసుకొచ్చా'