ETV Bharat / city

ఎయిరిండియా విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు

author img

By

Published : Feb 23, 2021, 4:39 PM IST

ఎయిరిండియా విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది. దిల్లీ నుంచి వచ్చిన బృందం ప్రమాద కారణాలను విశ్లేషించి పౌరవిమానయాన శాఖకు దర్యాప్తు వివరాలను అందించనుంది.

ఎయిరిండియా విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు
ఎయిరిండియా విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు

ఏపీ విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది. దిల్లీ నుంచి వచ్చిన బృందం ప్రమాద కారణాలను విశ్లేషిస్తోంది. రన్​వే వద్ద మూల మలుపు తిప్పే క్రమంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

పొరపాటు వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు వివరాలను పౌరవిమానయాన శాఖకు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఏపీ విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది. దిల్లీ నుంచి వచ్చిన బృందం ప్రమాద కారణాలను విశ్లేషిస్తోంది. రన్​వే వద్ద మూల మలుపు తిప్పే క్రమంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

పొరపాటు వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు వివరాలను పౌరవిమానయాన శాఖకు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీచదవండి: ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.