ETV Bharat / city

అసదుద్దీన్​ ట్వీట్​పై సజ్జనార్ ఏమన్నారంటే...

author img

By

Published : Jan 8, 2020, 4:54 PM IST

Updated : Jan 8, 2020, 5:26 PM IST

ట్విట్టర్​లో అసదుద్దీన్​ చేసిన వ్యాఖ్యలకు సీపీ సజ్జనార్​ స్పందించారు.

sajjanar
sajjanar

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ వ్యాఖ్యలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. పక్షపాతం లేకుండా శాంతిభద్రతలు కాపాడటమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నామని చెప్పడమే ట్వీట్ ఉద్దేశమని సీపీ తెలిపారు. హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో జిహాదీలు ఉన్నారని అర్థం కాదని సజ్జనార్‌ స్పష్టం చేశారు.

sajjanar
అసదుద్దీన్​ ట్వీట్​కు స్పందించిన సీపీ సజ్జనార్​

ఇదీ చూడండి: సజ్జనార్​పై వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్​ చేసిన ఎంపీ అసదుద్దీన్​

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ వ్యాఖ్యలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. పక్షపాతం లేకుండా శాంతిభద్రతలు కాపాడటమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నామని చెప్పడమే ట్వీట్ ఉద్దేశమని సీపీ తెలిపారు. హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో జిహాదీలు ఉన్నారని అర్థం కాదని సజ్జనార్‌ స్పష్టం చేశారు.

sajjanar
అసదుద్దీన్​ ట్వీట్​కు స్పందించిన సీపీ సజ్జనార్​

ఇదీ చూడండి: సజ్జనార్​పై వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్​ చేసిన ఎంపీ అసదుద్దీన్​

Last Updated : Jan 8, 2020, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.