ETV Bharat / city

ఏపీలో మరో తొమ్మిది పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య 534కి చేరింది. కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడేసి చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. వీరితో కలిపి ఆంధ్రాలో వైరస్ సోకిన వారి సంఖ్య 534కు చేరింది.

author img

By

Published : Apr 16, 2020, 12:13 PM IST

corona
ఏపీలో మరో తొమ్మిది పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కొత్తగా 9 కేసులు నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం హెల్త్​ బులెటిన్ విడుదల చేసింది. కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున వైరస్ బారిన పడ్డారు. వీరితో కలిపి ఆంధ్రాలో వైరస్ సోకిన వారి సంఖ్య 534కు చేరింది.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 14 మృత్యువాత పడ్డారు. 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో 500 మంది చికిత్స పొందుతున్నారు.

corona
జిల్లాల వారిగా కేసుల వివరాలు

ఇదీ చదవండి: నేడు డిశ్చార్జి కానున్న 128 మంది కరోనా బాధితులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కొత్తగా 9 కేసులు నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం హెల్త్​ బులెటిన్ విడుదల చేసింది. కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున వైరస్ బారిన పడ్డారు. వీరితో కలిపి ఆంధ్రాలో వైరస్ సోకిన వారి సంఖ్య 534కు చేరింది.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 14 మృత్యువాత పడ్డారు. 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో 500 మంది చికిత్స పొందుతున్నారు.

corona
జిల్లాల వారిగా కేసుల వివరాలు

ఇదీ చదవండి: నేడు డిశ్చార్జి కానున్న 128 మంది కరోనా బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.