ETV Bharat / city

ap corona cases: కొత్తగా 1,433 కేసులు, 15 మరణాలు

author img

By

Published : Aug 18, 2021, 7:12 PM IST

ఆంధ్రప్రదేశ్​లో గడిచిన 24 గంటల్లో 68,041 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,433 కేసులు వెలుగు చూశాయి. వైరస్​ బారినపడి మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

ap corona cases: కొత్తగా 1,433 కేసులు, 15 మరణాలు
ap corona cases: కొత్తగా 1,433 కేసులు, 15 మరణాలు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 1,433 కొవిడ్​ కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. వైరస్​ నుంచి మరో 1,815 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 15,944 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 68,041 మందికి కొవిడ్​ పరీక్షలు చేశారు.

ap corona cases: కొత్తగా 1,433 కేసులు, 15 మరణాలు
ap corona cases: కొత్తగా 1,433 కేసులు, 15 మరణాలు

కరోనాతో అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. మృతి చెందారు. శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇదీ చదవండి: తెలంగాణలో కొవిడ్​ సెకండ్ వేవ్ ముగిసిపోయింది: డీహెచ్‌ శ్రీనివాస్‌

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 1,433 కొవిడ్​ కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. వైరస్​ నుంచి మరో 1,815 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 15,944 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 68,041 మందికి కొవిడ్​ పరీక్షలు చేశారు.

ap corona cases: కొత్తగా 1,433 కేసులు, 15 మరణాలు
ap corona cases: కొత్తగా 1,433 కేసులు, 15 మరణాలు

కరోనాతో అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. మృతి చెందారు. శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇదీ చదవండి: తెలంగాణలో కొవిడ్​ సెకండ్ వేవ్ ముగిసిపోయింది: డీహెచ్‌ శ్రీనివాస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.