ETV Bharat / city

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై శ్రద్ధ పెట్టండి: మాణిక్కం ఠాగూర్​

author img

By

Published : Sep 27, 2020, 2:13 PM IST

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ పలు జిల్లాల నేతలో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై నేతలతో సమీక్షించారు.

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై శ్రద్ధ పెట్టండి: మాణికం ఠాగూర్​
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై శ్రద్ధ పెట్టండి: మాణికం ఠాగూర్​

నాయకులంతా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై శ్రద్ధ వహించాలని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్​ సూచించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కాంగ్రెస్‌ నేతలతో మాణిక్కం ఠాగూర్‌ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై నేతలతో సమీక్షించారు. సమావేశంలో ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు.

నాయకులంతా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై శ్రద్ధ వహించాలని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్​ సూచించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కాంగ్రెస్‌ నేతలతో మాణిక్కం ఠాగూర్‌ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై నేతలతో సమీక్షించారు. సమావేశంలో ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: దుబ్బాకపై కాంగ్రెస్ కసరత్తు.. ఉప ఎన్నికపై సన్నాహక సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.