ETV Bharat / city

ఆర్టీసీ విలీనంపై ఏపీలో జగన్​ కమిటీ వేశారు అంతే!

author img

By

Published : Oct 24, 2019, 6:08 PM IST

ఏపీలో విలీనంపై జగన్​ ఆర్డర్​ మాత్రమే ఇచ్చి... కమిటీ వేశారని సీఎం కేసీఆర్ అన్నారు. కమిటీ మూడు నెలలకో... ఆరు నెలలకో నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు.

cm kcr

ఈ భూగోళంలో ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది సాధ్యం కాదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్​లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ ఆర్డర్‌ మాత్రమే ఇచ్చి... కమిటీ వేశారని గుర్తుచేశారు. కమిటీ ఏమి చెబుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. మూడు నెలలకో... ఆరు నెలలకో తెలుస్తదని పేర్కొన్నారు.

ఆర్టీసీ విలీనంపై ఏపీలో జగన్​ కమిటీ వేశారు అంతే!

ఇదీ చూడండి: ఆర్టీసీ ముగింపే సమ్మెకు ముగింపు: సీఎం కేసీఆర్

ఈ భూగోళంలో ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది సాధ్యం కాదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్​లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ ఆర్డర్‌ మాత్రమే ఇచ్చి... కమిటీ వేశారని గుర్తుచేశారు. కమిటీ ఏమి చెబుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. మూడు నెలలకో... ఆరు నెలలకో తెలుస్తదని పేర్కొన్నారు.

ఆర్టీసీ విలీనంపై ఏపీలో జగన్​ కమిటీ వేశారు అంతే!

ఇదీ చూడండి: ఆర్టీసీ ముగింపే సమ్మెకు ముగింపు: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.