ETV Bharat / city

17 మంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి ఆ ప్రజాప్రతినిధి

author img

By

Published : Mar 15, 2021, 3:58 PM IST

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ ఛైర్మన్​ ఎంపికపై వైకాపాలో క్యాంపు రాజకీయాలు మెుదలయ్యాయి. అధికార పార్టీకి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధుల మధ్య ఛైర్మన్ ఎంపికలో విభేదాలు తలెత్తాయి.

camp-politics-in-jangareddy-gudem-on-muncipal-chairman in  ap
వైకాపాకు కొత్త తలనొప్పి.. ఛైర్మన్ ఎంపికలో విభేదాలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపాలో.. గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్మన్​ ఎంపికపై.. పార్టీలో క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి.

ప్రముఖ ప్రజాప్రతినిధి.. 17 మంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ కౌన్సిలర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఛైర్మన్ ఎంపికలో ఓ కేంద్ర స్థాయి ప్రజాప్రతినిధి పావులు కదుపుతున్నట్లు సమాచారం. 25 వార్డుల్లో గెలిచిన వైకాపాకు.. ఆధిక్యం ఉన్నా ఇద్దరు ప్రజాప్రతినిధుల విభేదాలతో క్యాంపు రాజకీయాలు కలకలం సృష్టిస్తున్నాయి.

ఇదీ చదవండి: తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి: తమిళిసై

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపాలో.. గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్మన్​ ఎంపికపై.. పార్టీలో క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి.

ప్రముఖ ప్రజాప్రతినిధి.. 17 మంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ కౌన్సిలర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఛైర్మన్ ఎంపికలో ఓ కేంద్ర స్థాయి ప్రజాప్రతినిధి పావులు కదుపుతున్నట్లు సమాచారం. 25 వార్డుల్లో గెలిచిన వైకాపాకు.. ఆధిక్యం ఉన్నా ఇద్దరు ప్రజాప్రతినిధుల విభేదాలతో క్యాంపు రాజకీయాలు కలకలం సృష్టిస్తున్నాయి.

ఇదీ చదవండి: తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి: తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.