ETV Bharat / city

రాజధాని మేం కట్టి చూపిస్తాం: కన్నా

author img

By

Published : Jan 15, 2020, 4:35 PM IST

ముఖ్యమంత్రి జగన్​ అనుభవరాహిత్యం, నియంతృత్వ ధోరణి వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అమరావతి విషయంలో జగన్మోహన్​రెడ్డి చేసిన ప్రకటన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని వ్యవహారంపై త్వరలోనే పార్టీ తరఫున పోరుబాటపడుతామని వెల్లడించారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు, జనసేనతో చెలిమి, భాజపా రాజకీయ కార్యాచరణ అంశాలపై ఈటీవీ భారత్​తో కన్నా లక్ష్మీనారాయణ ముచ్చటించారు.

kanna laxminarayana
kanna laxminarayana

.

రాజధాని మేం కట్టి చూపిస్తాం: కన్నా

.

రాజధాని మేం కట్టి చూపిస్తాం: కన్నా

ఇదీ చూడండి: కాంగ్రెస్ సవాల్​ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను!

Intro:Body:

kanna


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.