ETV Bharat / city

రాష్ట్రంలో మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు

author img

By

Published : Mar 7, 2021, 9:48 AM IST

రాష్ట్రంలో మూడు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 1695 మంది మృత్యువాత పడ్డారు.

telangana corona news
రాష్ట్రంలో మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 30 మంది కొవిడ్​ బారిన పడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2,99,900కు చేరింది. కరోనా బారినపడి ఒకరు మృతిచెందగా.. ఇప్పటి వరకు 1,695 మంది మరణించారు.

కరోనా నుంచి కోలుకొని మరో 207 మంది బాధితులు ఇళ్లకు చేరారు. రాష్ట్రంలో 1,886 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 748 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో మరో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 30 మంది కొవిడ్​ బారిన పడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2,99,900కు చేరింది. కరోనా బారినపడి ఒకరు మృతిచెందగా.. ఇప్పటి వరకు 1,695 మంది మరణించారు.

కరోనా నుంచి కోలుకొని మరో 207 మంది బాధితులు ఇళ్లకు చేరారు. రాష్ట్రంలో 1,886 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 748 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు.

ఇవీచూడండి: మూడేళ్లనుంచి ఎదురు చూపులు... సొంతింటి కోసం పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.