ETV Bharat / city

సాదాసీదాగా జిల్లా పరిషత్​ స్టాండింగ్ కమిటీ సమావేశాలు - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్తలు

ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటి సమావేశాలు ఈ సారి సాదాసీదాగా జరిగాయి. ఈ మేరకు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పౌరసరఫరాలు మొదలైన అంశాలపై ఛైర్మన్‌ జనార్థన్‌ రాఠోడ్ సమీక్ష నిర్వహించారు.

adilabad zilla Parishad Standing Committee meetings as usual
సాదాసీదాగా జిల్లా పరిషత్​ స్టాండింగ్ కమిటీ సమావేశాలు
author img

By

Published : Feb 6, 2021, 5:55 PM IST

వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్​ జిల్లా పరిషత్ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పౌరసరఫరాలు మొదలైన అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఒక్కరికి పని కల్పించాలని జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్ ‌ రాఠోడ్ సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్​ జిల్లా పరిషత్ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పౌరసరఫరాలు మొదలైన అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఒక్కరికి పని కల్పించాలని జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్ ‌ రాఠోడ్ సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: ఆ బామ్మ సంగీతానికి ఎవరి మనసైనా కరగాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.