స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా పెరిగి 52,162 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 30 పాయింట్లకుపైగా లాభంతో 15,700 వద్ద కొనసాగుతోంది.
- ఐటీసీ, ఓఎన్జీసీ, ఎల్&టీ, ఎస్బీఐ, ఎం&ఎం షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
- బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.