ETV Bharat / business

ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గింపు- తెలుసుకోవాల్సిన 9 అంశాలు

author img

By

Published : Oct 4, 2019, 1:46 PM IST

ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది ఆర్బీఐ. మూడు రోజుల సమావేశంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ తీసుకున్న నిర్ణయాల పూర్తి వివరాలు మీకోసం.

ఆర్బీఐ

భారీ అంచనాల నడుమ అక్టోబర్​ 1 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి విధాన సమీక్ష నేడు ముగిసింది. అనుకున్నట్లుగానే మరోసారి వడ్డీ రేటు తగ్గించింది. ఆర్బీఐ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు క్లుప్తంగా..

  • రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. 2019లో వరుసగా ఐదోసారి వడ్డీ కోత
  • తాజా కోతతో 5.15 శాతానికి చేరిన రెపో రేటు. 4.90 శాతంగా రివర్స్​ రెపో రేటు
  • 25 బేసిస్ పాయింట్ల వడ్డీ కోతకు ద్రవ్య పరపతి విధాన కమిటీ సభ్యుల ఏకగ్రీవ ఆమోదం
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనా 6.1 శాతానికి తగ్గింపు. అంతకుముందు 6.9 శాతంగా ఉన్న వృద్ధి అంచనా
  • ఆర్థిక వృద్ధి ఊతమిచ్చే విధానం కొనసాగించిన ఆర్బీఐ
  • ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో డిమాండ్​ పెరుగుదల, పెట్టుబడుల వృద్ధికి అవకాశం
  • ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో చిల్లర ద్రవ్యోల్బణం 3.5-3.7 శాతం ఉంటుందని అంచనా
  • అక్టోబర్ 1 నాటికి 434.6 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారకం నిల్వలు
  • తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష డిసెంబర్​ 3-5 తేదీల్లో...

ఇదీ చూడండి: తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ

భారీ అంచనాల నడుమ అక్టోబర్​ 1 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి విధాన సమీక్ష నేడు ముగిసింది. అనుకున్నట్లుగానే మరోసారి వడ్డీ రేటు తగ్గించింది. ఆర్బీఐ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు క్లుప్తంగా..

  • రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. 2019లో వరుసగా ఐదోసారి వడ్డీ కోత
  • తాజా కోతతో 5.15 శాతానికి చేరిన రెపో రేటు. 4.90 శాతంగా రివర్స్​ రెపో రేటు
  • 25 బేసిస్ పాయింట్ల వడ్డీ కోతకు ద్రవ్య పరపతి విధాన కమిటీ సభ్యుల ఏకగ్రీవ ఆమోదం
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనా 6.1 శాతానికి తగ్గింపు. అంతకుముందు 6.9 శాతంగా ఉన్న వృద్ధి అంచనా
  • ఆర్థిక వృద్ధి ఊతమిచ్చే విధానం కొనసాగించిన ఆర్బీఐ
  • ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో డిమాండ్​ పెరుగుదల, పెట్టుబడుల వృద్ధికి అవకాశం
  • ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో చిల్లర ద్రవ్యోల్బణం 3.5-3.7 శాతం ఉంటుందని అంచనా
  • అక్టోబర్ 1 నాటికి 434.6 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారకం నిల్వలు
  • తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష డిసెంబర్​ 3-5 తేదీల్లో...

ఇదీ చూడండి: తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ

Wayanad (Kerala), Oct 04 (ANI): Congress leader Rahul Gandhi joined protestors in Wayanad where the demonstrators are on hunger strike against the travel ban on National Highway-766 that links Kerala and Karnataka. The hunger strike by activists of the Democratic Youth Federation of India (DYFI), the Youth Congress and Youth League against the ban entered the 10th day on October 04. While addressing them, Gandhi said, "This issue to be resolved in an intelligent and productive way." Rahul Gandhi is the MP from Wayanad Lok Sabha constituency.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.