ETV Bharat / business

రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో జీఎస్​టీ విడుదల

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్​టీ పరిహారాన్ని పూర్తిగా విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 20 విడతల్లో రూ. లక్షా 10వేల కోట్లు జీఎస్​టీ పరిహారాన్ని విడుదల చేసినట్లు వెల్లడించింది.

author img

By

Published : Mar 16, 2021, 6:54 AM IST

Total amount of GST was released by central government
రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో జీఎస్​టీ విడుదల

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్​టీ పరిహారాన్ని పూర్తిగా విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 20 విడతల్లో రూ.లక్షా 10 వేల కోట్లు జీఎస్​టీ పరిహారాన్ని విడుదల చేసినట్లు వెల్లడించింది. 20వ విడతలో రాష్ట్రాలకు రూ. 4 వేల 140 కోట్లు అందించినట్లు తెలిపింది. దీంతో పరిహారం చెల్లింపు 100 శాతం పూర్తయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

జీఎస్​టీ అమలు వల్ల రాష్ట్రాలు నష్టపోయిన లోటును పూడ్చేందుకు కేంద్రం, ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారానే విడతల వారీగా పరిహారాన్ని విడుదల చేసింది.

2020 అక్టోబర్‌ 23 నుంచి 20 వారాల్లో 20 విడతలను చెల్లించింది.

ఇదీ చదవండి : రాజ్యసభ ముందుకు బీమా చట్ట సవరణ బిల్లు

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్​టీ పరిహారాన్ని పూర్తిగా విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 20 విడతల్లో రూ.లక్షా 10 వేల కోట్లు జీఎస్​టీ పరిహారాన్ని విడుదల చేసినట్లు వెల్లడించింది. 20వ విడతలో రాష్ట్రాలకు రూ. 4 వేల 140 కోట్లు అందించినట్లు తెలిపింది. దీంతో పరిహారం చెల్లింపు 100 శాతం పూర్తయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

జీఎస్​టీ అమలు వల్ల రాష్ట్రాలు నష్టపోయిన లోటును పూడ్చేందుకు కేంద్రం, ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారానే విడతల వారీగా పరిహారాన్ని విడుదల చేసింది.

2020 అక్టోబర్‌ 23 నుంచి 20 వారాల్లో 20 విడతలను చెల్లించింది.

ఇదీ చదవండి : రాజ్యసభ ముందుకు బీమా చట్ట సవరణ బిల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.