ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు - దిల్లీలో వెండి ధరలు

పసిడి, వెండి ధరలు సోమవారం స్పల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర మళ్లీ రూ.48,332కు చేరింది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.64వేలు దాటింది.

GOLD PRICE
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
author img

By

Published : Jan 18, 2021, 5:04 PM IST

బంగారం ధర సోమవారం కొంత మేర పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.117 ఎగిసి.. రూ.48,332కు చేరింది.

పసిడి బాటలోనే వెండి ధర కిలోకు(దిల్లీలో) రూ.541 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.64,657వద్ద ఉంది.

అంతర్జాతీయంగా ధరలు పెరగడం, డాలర్​తో రూపాయి విలువ క్షీణించడం కారణంగా.. ధరలు పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,834డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 25 డాలర్ల వద్దకు చేరింది.

ఇదీ చూడండి: మరో ఆరు నెలల్లో వాట్సాప్​​లోకి జియోమార్ట్​!

బంగారం ధర సోమవారం కొంత మేర పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.117 ఎగిసి.. రూ.48,332కు చేరింది.

పసిడి బాటలోనే వెండి ధర కిలోకు(దిల్లీలో) రూ.541 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.64,657వద్ద ఉంది.

అంతర్జాతీయంగా ధరలు పెరగడం, డాలర్​తో రూపాయి విలువ క్షీణించడం కారణంగా.. ధరలు పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,834డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 25 డాలర్ల వద్దకు చేరింది.

ఇదీ చూడండి: మరో ఆరు నెలల్లో వాట్సాప్​​లోకి జియోమార్ట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.