ETV Bharat / business

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం- పెరిగిన వెండి - దిల్లీలో కిలో వెండి ధర

పసడి ధర గురువారం కాస్త తగ్గగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.46,283కు చేరింది. కిలో వెండి..రూ.66,789 వద్ద ఉంది.

gold and silver prices today
బంగారం, వెండి ధరలు
author img

By

Published : Jun 24, 2021, 4:28 PM IST

బంగారం ధర గురువారం స్వల్పంగా తగ్గగా.. వెండి ధర కాస్త పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.93 తగ్గి.. రూ.46,283కు చేరింది.

వెండి ధర రూ.99 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.66,789 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా ధరలు తగ్గుతుండటం వల్ల దేశీయంగానూ పసిడి ధరలు తగ్గినట్లు హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్​ అనలిస్ట్​ తపన్​ పటేల్​ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,780 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 25.96 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి: సెప్టెంబర్​ 10న మార్కెట్లోకి 'గూగుల్​-జియో' స్మార్ట్​ఫోన్​

ఇదీ చూడండి: 'సంస్థ వృద్ధి కన్నా.. సేవా కార్యక్రమాలతోనే తృప్తి'

బంగారం ధర గురువారం స్వల్పంగా తగ్గగా.. వెండి ధర కాస్త పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.93 తగ్గి.. రూ.46,283కు చేరింది.

వెండి ధర రూ.99 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.66,789 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా ధరలు తగ్గుతుండటం వల్ల దేశీయంగానూ పసిడి ధరలు తగ్గినట్లు హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్​ అనలిస్ట్​ తపన్​ పటేల్​ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,780 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 25.96 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి: సెప్టెంబర్​ 10న మార్కెట్లోకి 'గూగుల్​-జియో' స్మార్ట్​ఫోన్​

ఇదీ చూడండి: 'సంస్థ వృద్ధి కన్నా.. సేవా కార్యక్రమాలతోనే తృప్తి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.