ETV Bharat / briefs

ఓడిపోయి ఫామ్​హౌస్​లో కూర్చునే పార్టీ కాదు: పొన్నాల

ప్రస్తుత ఎన్నికలు ప్రజలకు, సంపన్నులకు మధ్య జరుగుతున్నాయని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభివర్ణించారు.

author img

By

Published : Mar 24, 2019, 5:30 PM IST

Updated : Mar 24, 2019, 8:24 PM IST

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్​ పార్టీ

ప్రస్తుతం దేశ ప్రజలు ప్రధానిగా మోదీని ఎన్నుకోవాలా? లేక రాహుల్ ​గాంధీని గద్దెనెక్కించాలా అనే ఆలోచనలో ఉన్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్డీఏ పాలనలో అభివృద్ధి కుటుంపడిందని విమర్శిచారు. అనేక అక్రమాలు వెలుగు చూశాయని ఆరోపించారు. హామీల అమలులో మోదీ సర్కారు విఫలమైందని ఎద్దేవా చేశారు. దేశంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ ఓడిపోయి ఫామ్​హౌస్​లో కూర్చునే పార్టీ కాదని పొన్నాల అన్నారు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్​ పార్టీ

ఇదీ చదవండి:ఆర్థిక నేరగాళ్లకే మోదీ కాపలాదారు : సిబల్​

ప్రస్తుతం దేశ ప్రజలు ప్రధానిగా మోదీని ఎన్నుకోవాలా? లేక రాహుల్ ​గాంధీని గద్దెనెక్కించాలా అనే ఆలోచనలో ఉన్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్డీఏ పాలనలో అభివృద్ధి కుటుంపడిందని విమర్శిచారు. అనేక అక్రమాలు వెలుగు చూశాయని ఆరోపించారు. హామీల అమలులో మోదీ సర్కారు విఫలమైందని ఎద్దేవా చేశారు. దేశంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ ఓడిపోయి ఫామ్​హౌస్​లో కూర్చునే పార్టీ కాదని పొన్నాల అన్నారు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్​ పార్టీ

ఇదీ చదవండి:ఆర్థిక నేరగాళ్లకే మోదీ కాపలాదారు : సిబల్​

Last Updated : Mar 24, 2019, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.