ETV Bharat / briefs

దయాకర్​ను గెలిపించి దిల్లీ పంపాలి: రాజయ్య

స్టేషన్​ ఘన్​పూర్​లో ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్​కు మద్దతుగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రచారం నిర్వహించారు. దయాకర్​కు అత్యధిక మెజార్టీతో గెలిపించి లోక్​సభ​కు పంపించాలని ఆయన కోరారు.

author img

By

Published : Apr 9, 2019, 11:36 AM IST

స్టేషన్​ ఘన్​పూర్​లో తాటికొండ రాజయ్య ప్రచారం

వరంగల్​ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్​కు మద్దతుగా స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో తిరుగుతూ... కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. పసునూరి దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్​కు పంపాలని రాజయ్య కోరారు. కాంగ్రెస్, భాజపాలు రాష్ట్రాన్ని దోచుకుంటాయని.... తెరాసతోనే రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

స్టేషన్​ ఘన్​పూర్​లో తాటికొండ రాజయ్య ప్రచారం

ఇదీ చదవండిః భారత్​ అమ్ములపొదిలో 'ధనుష్ శతఘ్నులు'

వరంగల్​ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్​కు మద్దతుగా స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో తిరుగుతూ... కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. పసునూరి దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్​కు పంపాలని రాజయ్య కోరారు. కాంగ్రెస్, భాజపాలు రాష్ట్రాన్ని దోచుకుంటాయని.... తెరాసతోనే రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

స్టేషన్​ ఘన్​పూర్​లో తాటికొండ రాజయ్య ప్రచారం

ఇదీ చదవండిః భారత్​ అమ్ములపొదిలో 'ధనుష్ శతఘ్నులు'

Intro:వరంగల్ ఎంపీ అభ్యర్థి దయాకర్ తరఫున ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం


Body:పార్లమెంట్ అభ్యర్థి పసునూరి దయాకర్ తరఫున స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లోని పలు గ్రామాలలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు


Conclusion:వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు మంగళవారం స్టేషన్ ఘనపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలకు ఓటు వేస్తే అవి మునిగిపోయినట్లు అని అన్నారు తెరాస అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రంలో లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.