ETV Bharat / briefs

కలాం సమాధిని సందర్శించిన కేసీఆర్​ - కలాం సమాధిని సందర్శించిన కేసీఆర్​

దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు పుణ్యక్షేత్రాలను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఇవాళ కేటీఆర్​, సంతోష్​ కుమార్​తో కలిసి రామేశ్వరంలోని అబ్దుల్​ కలాం సమాధిని సందర్శించారు.

తమిళనాడు పర్యటనలో
author img

By

Published : May 9, 2019, 7:34 PM IST

తమిళనాడు పర్యటనలో

తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్​... పలు ప్రముఖ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. రామేశ్వరంలోని అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. అబ్దుల్‌ కలాంకు నివాళులు అర్పించారు. సీఎంతో తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. స్మారక భవనంలో కలియ తిరిగిన కేసీఆర్​... కలాం ఉపయోగించిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు.

ఇవీ చూడండి: ఎవరెస్ట్​ శిఖరంపై 5 టన్నుల చెత్త సేకరణ

తమిళనాడు పర్యటనలో

తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్​... పలు ప్రముఖ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. రామేశ్వరంలోని అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. అబ్దుల్‌ కలాంకు నివాళులు అర్పించారు. సీఎంతో తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. స్మారక భవనంలో కలియ తిరిగిన కేసీఆర్​... కలాం ఉపయోగించిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు.

ఇవీ చూడండి: ఎవరెస్ట్​ శిఖరంపై 5 టన్నుల చెత్త సేకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.