ETV Bharat / briefs

కేసీఆర్​, జగన్ దిల్లీ పర్యటన రద్దు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిల్లీ పర్యటన రద్దైంది. నిర్ణీత సమయంలో షెడ్యూల్​లో లేని విమానాల ల్యాండింగ్​కు పౌరవిమానయాన శాఖ అనుమతులు రద్దు చేసింది.

author img

By

Published : May 30, 2019, 4:33 PM IST

Updated : May 30, 2019, 6:55 PM IST

కేసీఆర్​, జగన్ దిల్లీ పర్యటన రద్దు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​ దిల్లీ పర్యటన రద్దైంది. షెడ్యూల్​లో లేని విమానాల ల్యాండింగ్​కు హస్తినలో అనుమతి లేదని పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఇవాళ సాయంత్రం దిల్లీలో ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలుగు ముఖ్యమంత్రులు హాజరు కావాలనుకున్నప్పటికీ... పౌరవిమానయాన శాఖ నిర్ణయంతో వీరి పర్యటన రద్దైంది. విజయవాడ నుంచి నేరుగా సీఎం కేసీఆర్​ హైదరాబాద్​కు బయలుదేరారు.

కేసీఆర్​, జగన్ దిల్లీ పర్యటన రద్దు

ఇవీ చూడండి:మోదీ కొత్త జట్టులో అవకాశం వీరికే..!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​ దిల్లీ పర్యటన రద్దైంది. షెడ్యూల్​లో లేని విమానాల ల్యాండింగ్​కు హస్తినలో అనుమతి లేదని పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఇవాళ సాయంత్రం దిల్లీలో ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలుగు ముఖ్యమంత్రులు హాజరు కావాలనుకున్నప్పటికీ... పౌరవిమానయాన శాఖ నిర్ణయంతో వీరి పర్యటన రద్దైంది. విజయవాడ నుంచి నేరుగా సీఎం కేసీఆర్​ హైదరాబాద్​కు బయలుదేరారు.

కేసీఆర్​, జగన్ దిల్లీ పర్యటన రద్దు

ఇవీ చూడండి:మోదీ కొత్త జట్టులో అవకాశం వీరికే..!

Last Updated : May 30, 2019, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.