ETV Bharat / briefs

దేశ రాజకీయాలను మలుపుతిప్పే సభ: ఈటల

ఇది కేవలం వినోద్​ను ఎంపీగా గెలిపించటానికి నిర్వహించిన సభ కాదు. దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభ. ---- మంత్రి ఈటల రాజేందర్.

author img

By

Published : Mar 17, 2019, 11:32 PM IST

ఈటల రాజేందర్

దేశ రైతులు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారన్నారు మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ ప్రజలంతా తెరాసకు అండగా ఉన్నారని తెలిపారు. 16 ఎంపీ స్థానాలను గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామని జోస్యం చెప్పారు.

దేశ రైతులు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారన్నారు మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ ప్రజలంతా తెరాసకు అండగా ఉన్నారని తెలిపారు. 16 ఎంపీ స్థానాలను గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామని జోస్యం చెప్పారు.

ఈటల రాజేందర్

ఇవీ చూడండి:'చంద్రబాబు నన్ను చూసి భయపడుతున్నడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.