డిజిటల్ వేదిక... సమస్త సమాచార దీపిక
రామోజీ గ్రూప్ నుంచి వస్తోన్న ఈటీవీ భారత్ యాప్ ప్రారంభమైంది. 13 భాషల్లో... 29 రాష్ట్రాల్లో సమాచారం అందించడమే లక్ష్యంగా ప్రజల ముందుకు వచ్చింది. రామోజీ ఫిలిం సిటీలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు యాప్ను ప్రారంభించారు.
Bharat
Intro:Body:Conclusion:
Last Updated : Mar 21, 2019, 2:48 PM IST