డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రకటన వాయిదా పడింది. ఈనెల 22న దోస్త్ నోటిఫికేషన్ జారీ కానుంది. ఈనెల 23 నుంచి విద్యార్థులు దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయాలని ముందుగా నిర్ణయించారు. కానీ ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు ఈనెల 27న విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో... దోస్త్ కమిటీ ఇవాళ మరోసారి సమావేశమైంది. నోటిఫికేషన్ వాయిదా వేసి... ఈనెల 22న జారీ చేయాలని నిర్ణయించింది.
ఇవీ చూడండి:సందర్శనకై వచ్చాడు... తుది శ్వాస విడిచాడు