
మంగళవారం దిల్లీ కరోల్బాగ్లోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. బుధవారం పశ్చిమపురి ప్రాంతంలో చెలరేగిన మంటలు 250 గుడిసెలను ఆహుతి చేశాయి. దీంతో వరుస అగ్నిప్రమాదాలతో దిల్లీవాసులు బెంబేలెత్తిపోతున్నారు.
మంగళవారం దిల్లీ కరోల్బాగ్లోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. బుధవారం పశ్చిమపురి ప్రాంతంలో చెలరేగిన మంటలు 250 గుడిసెలను ఆహుతి చేశాయి. దీంతో వరుస అగ్నిప్రమాదాలతో దిల్లీవాసులు బెంబేలెత్తిపోతున్నారు.
మంగళవారం దిల్లీ కరోల్బాగ్లోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. బుధవారం పశ్చిమపురి ప్రాంతంలో చెలరేగిన మంటలు 250 గుడిసెలను ఆహుతి చేశాయి. దీంతో వరుస అగ్నిప్రమాదాలతో దిల్లీవాసులు బెంబేలెత్తిపోతున్నారు.