ETV Bharat / briefs

భువనగిరిలో గెలిచేది నేనే

author img

By

Published : Mar 20, 2019, 8:08 AM IST

కేసీఆర్ చెప్పే ఫెడరల్ ఫ్రంట్ పెద్ద బూటకమని భువనగిరి పార్లమెంట్​ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఆయన చుట్టూ కుటుంబ సభ్యులే ఉన్నారని ఎద్దేవా చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోకూడదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. భువనగిరి లోక్​సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తన పేరు ఖరారైన తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేవలం కేసీఆర్ ముఖం చూసి ఓటు వేయమని కేటీఆర్ కోరుతున్నారని.. ఇంతకాలం పనిచేసిన తెరాస ఎంపీలు ప్రజలకు ఏం చేశారో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో తనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఇవీ చూడండి:ప్రతి చుక్క ఒడిసిపట్టుకోవాలి

ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోకూడదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. భువనగిరి లోక్​సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తన పేరు ఖరారైన తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేవలం కేసీఆర్ ముఖం చూసి ఓటు వేయమని కేటీఆర్ కోరుతున్నారని.. ఇంతకాలం పనిచేసిన తెరాస ఎంపీలు ప్రజలకు ఏం చేశారో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో తనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఇవీ చూడండి:ప్రతి చుక్క ఒడిసిపట్టుకోవాలి

Intro:Tg_mbnr_03_18_nastapoyina_vulliraithulu_pkg_C12
ఆరుగాలం కష్టించి సాగుచేసిన ఉల్లి పంట ధర లేక రైతుకు కన్నీటి తెప్పిస్తుంది. రైతులకు ఉల్లి గిట్టుబాటు ధర లేక పండిన పంటను నేల పారేస్తున్నారు.


Body:వనపర్తి జిల్లా అమరచింత పట్టణ కేంద్రంలో సాగుచేసిన ఉల్లి పంట ధర లేక రైతు కన్నీటిని కారుస్తున్నారు. పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందని ఆశతో పంటను నిల్వ చేసుకొని ధర కోసం ఎదురు చూస్తున్న దృశ్యం అమరచింత మండల కేంద్రంలో కనిపించింది. రైతులు వారికి ఉన్న ఎకరాలలో ఉల్లి పంటలు సాగు చేశారు.సాగు చేసిన ఉల్లి పంట దిగుబడి బాగా వచ్చింది కానీ ఉల్లి ధరలు బాగా తగ్గిపోయాయి.ఉల్లి పంటను హైదరాబాద్ మార్కెట్ కి తీసుకు వెళితే కిలో 7 రూపాయలు నుంచి 9 వరకు ధర వచ్చే అవకాశం ఉంది. అంత దూరం తరలించిన గిట్టుబాటు ధర రాదని. రైతులు పండిన పంటను వారికున్న షెడ్డు లో నే 45 రోజులుగా నిల్వ చేసుకొని ని ధర కోసం నిరీక్షిస్తున్నారు.నిల్వ చేసుకోవడం వల్ల రైతులు ఉల్లి ని రోజు కాపు కాసి వాటిని తీరగవేయడం ఇలా వృధా పనులు చేస్తున్నామని వాపోతున్నారు. మరి కొందరు రైతులు ధరలు గిట్టుబాటు లేదని పండిన పంటను నెల పారేస్తున్నారు.


Conclusion:రైతులు నష్ట పోకుండా ప్రభుత్వం ఉల్లి కి కిలో 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు గిట్టుబాటు దరను ప్రకటిస్తే చాలా బాగుంటుందని రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
బైట్స్
1) రఘు అమరచింత యువరైతు.
2)నాగరాజు అమరచింత రైతు.
3)జీ. శ్రీను అమరచింత రైతు.
4)పురుషోత్తం కొంకలోనిపల్లి రైతు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.