ETV Bharat / briefs

సమావేశమైన భూనిర్వాసితులు - bhunirvasitula meeting

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో గ్రీన్​ఫీల్డ్​ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు సమావేశమయ్యారు. సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకోవాలని వారంతా నిర్ణయం తీసుకున్నారు.

భూనిర్వాసితులు సమావేశం
author img

By

Published : Jun 11, 2019, 7:57 PM IST

గ్రీన్​ఫీల్డ్​ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో సమావేశమయ్యారు. తమ భూములను రెవెన్యూ అధికారులు సర్వే చేయడానికి వస్తే అడ్డు పడాలని బాధితుల సంఘం నాయకుడు రాజా శేఖర్​రెడ్డి తెలిపారు. ఒక్కసారి సర్వే చేస్తే భూమిపై హక్కు కోల్పోతామని తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టులో పిటిషన్​ వేసి తమ భూములు కాపాడుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

భూనిర్వాసితులు సమావేశం

గ్రీన్​ఫీల్డ్​ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో సమావేశమయ్యారు. తమ భూములను రెవెన్యూ అధికారులు సర్వే చేయడానికి వస్తే అడ్డు పడాలని బాధితుల సంఘం నాయకుడు రాజా శేఖర్​రెడ్డి తెలిపారు. ఒక్కసారి సర్వే చేస్తే భూమిపై హక్కు కోల్పోతామని తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టులో పిటిషన్​ వేసి తమ భూములు కాపాడుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

భూనిర్వాసితులు సమావేశం
sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.