ETV Bharat / briefs

టీమ్ ఇండియా కోసం బ్రిటన్​కు 'భారత సైన్యం'

author img

By

Published : Mar 21, 2019, 6:52 PM IST

వివిధ ప్రాంతాలకు చెందిన 8 వేల మంది అభిమానులు 'భారత్ ఆర్మీ' సంఘంగా ఏర్పడ్డారు. వీరందరూ ప్రపంచకప్​లో పాల్గొనే విరాట్​సేనకు మద్దతు ప్రకటించనున్నారు.

22 దేశాల నుంచి వేల సంఖ్యలో అభిమానులను కూడగట్టుకుని టీమిండియాకు మద్దతు తెలపనున్న 'ది భారత్ ఆర్మీ'

మిగతా దేశాల కన్నా క్రికెట్​ అంటే భారత్​లో క్రేజ్ ఎక్కువ. మరో రెండు నెలల్లో ఇంగ్లండ్ వేదికగా ప్రపంచకప్​ జరగనుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే విరాట్​సేనకు మద్దతుగా.. 22 దేశాల్లోని అభిమానులు ఒక్క చోటుకు చేరనున్నారు. దాదాపు 8,000 మంది 'భారత్ ఆర్మీ'గా ఏర్పడి విరాట్​సేనకు మద్దతు తెలపనున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది.

1999 ప్రపంచకప్ సమయంలో నలుగురుతో ప్రారంభమైందీ 'భారత్ ఆర్మీ'. 2015 నుంచి ఇతర దేశాలకు వెళ్లి మరీ టీమిండియాకు మద్దతు తెలుపుతోంది. ఈ సంఖ్యను ప్రస్తుతం పెంచేందుకు వారు కృషి చేస్తున్నారు.

ఈ ప్రపంచకప్​లో టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్​కు 5వేల నుంచి 6వేల మంది వరకు హాజరుకానున్నారు. యూకేలో ప్రారంభమైన ఈ సంఘం... ప్రాంతాల వారీగా ప్రతినిధులను నియమించి, ప్రపంచం మొత్తం విస్తరిస్తోందని 'భారత్ ఆర్మీ' స్థాపకుల్లో ఒకరైన రాకేశ్ పటేల్ తెలిపారు.

ప్రాంతీయ ఇన్​ఛార్జ్​లు... భారత్, యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాల్లో మా మద్దతుదార్లను పెంచుతున్నారు. 1990లో తొలి మ్యాచ్​ చూశాను. 30 ఏళ్లుగా భారత్ మ్యాచ్​లు ఎక్కడ జరిగినా అక్కడకెళ్లి చూస్తాను. అక్కడి నుంచి సచిన్ చివరి మ్యాచ్ వరకు ప్రతిదీ వీక్షించాను. -రాకేశ్ పటేల్, భారత్ ఆర్మీ స్థాపకుల్లో ఒకరు.

ఇవీ చదవండి:

మిగతా దేశాల కన్నా క్రికెట్​ అంటే భారత్​లో క్రేజ్ ఎక్కువ. మరో రెండు నెలల్లో ఇంగ్లండ్ వేదికగా ప్రపంచకప్​ జరగనుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే విరాట్​సేనకు మద్దతుగా.. 22 దేశాల్లోని అభిమానులు ఒక్క చోటుకు చేరనున్నారు. దాదాపు 8,000 మంది 'భారత్ ఆర్మీ'గా ఏర్పడి విరాట్​సేనకు మద్దతు తెలపనున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది.

1999 ప్రపంచకప్ సమయంలో నలుగురుతో ప్రారంభమైందీ 'భారత్ ఆర్మీ'. 2015 నుంచి ఇతర దేశాలకు వెళ్లి మరీ టీమిండియాకు మద్దతు తెలుపుతోంది. ఈ సంఖ్యను ప్రస్తుతం పెంచేందుకు వారు కృషి చేస్తున్నారు.

ఈ ప్రపంచకప్​లో టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్​కు 5వేల నుంచి 6వేల మంది వరకు హాజరుకానున్నారు. యూకేలో ప్రారంభమైన ఈ సంఘం... ప్రాంతాల వారీగా ప్రతినిధులను నియమించి, ప్రపంచం మొత్తం విస్తరిస్తోందని 'భారత్ ఆర్మీ' స్థాపకుల్లో ఒకరైన రాకేశ్ పటేల్ తెలిపారు.

ప్రాంతీయ ఇన్​ఛార్జ్​లు... భారత్, యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాల్లో మా మద్దతుదార్లను పెంచుతున్నారు. 1990లో తొలి మ్యాచ్​ చూశాను. 30 ఏళ్లుగా భారత్ మ్యాచ్​లు ఎక్కడ జరిగినా అక్కడకెళ్లి చూస్తాను. అక్కడి నుంచి సచిన్ చివరి మ్యాచ్ వరకు ప్రతిదీ వీక్షించాను. -రాకేశ్ పటేల్, భారత్ ఆర్మీ స్థాపకుల్లో ఒకరు.

ఇవీ చదవండి:

AP Video Delivery Log - 0800 GMT News
Thursday, 21 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0719: Australia Cyclone No Access Australia/Must not obscure logo 4201999
Northern Australia on alert as cyclone approaches
AP-APTN-0637: New Zealand Burial Malaysia AP Clients Only 4201997
Funeral for Malaysian victim of New Zealand attack
AP-APTN-0627: Iraq Newroz Must credit Rudaw TV and not obscure logo; No access Iraq; No client archiving; No AP reuse 4201993
Iraqi Kurds in torchlit procession for Newroz
AP-APTN-0605: New Zealand Burial Fiji No access New Zealand 4201996
Funeral for Fijian victim of NZ attacks
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.