ETV Bharat / bharat

'కలిసి పోరాటం చేశాము.. అణచివేత శక్తులను ఓడించాము'

Vijay Diwas 2021: 1971 యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఆనాటి పోరాట వీరులు, అమర జవాన్లను స్మరించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారికి నివాళులర్పించారు.

author img

By

Published : Dec 16, 2021, 10:05 AM IST

Updated : Dec 16, 2021, 10:38 AM IST

PM Modi
ప్రధాని మోదీ

Vijay Diwas 2021: పాకిస్థాన్​పై యుద్ధంలో విజయం సాధించి నేటికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా భారత సాయుధ దళాల శౌర్యాన్ని, త్యాగాన్ని స్మరించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కలిసికట్టుగా పోరాడి శత్రుమూకలను ఓడించామన్నారు.

  • On the 50th Vijay Diwas, I recall the great valour and sacrifice by the Muktijoddhas, Biranganas and bravehearts of the Indian Armed Forces. Together, we fought and defeated oppressive forces. Rashtrapati Ji’s presence in Dhaka is of special significance to every Indian.

    — Narendra Modi (@narendramodi) December 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"50వ విజయ్​ దివాస్​ సందర్భంగా భారత సాయుధ దళాలకు చెందిన ముక్తిజోద్ధులు, బీరంగనాదులు, ధైర్యవంతుల గొప్ప శౌర్యాన్ని, త్యాగాన్ని నేను స్మరించుకుంటున్నాను. కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తులను ఓడించాం. ఢాకాలో రాష్ట్రపతి పర్యటించటం ప్రతి భారతీయుడికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగిస్తోంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

స్మారక స్టాప్​ విడుదల చేసిన రక్షణ మంత్రి

50వ విజయ్​ దివాస్​ను పురస్కరించుకుని జాతీయ యుద్ధ స్మారకం వద్ద.. స్మారక పోస్టల్​ స్టాంప్​ను విడుదల చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.

యుద్ధ స్మారకం వద్ద స్టాలిన్​ నివాళులు

1971లో పాకిస్థాన్​పై యుద్ధంలో విజయం సాధించిన క్రమంలో నిర్వహిస్తోన్న విజయ్​ దివాస్​లో అమర జవాన్లకు నివాళులర్పించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​. చెన్నైలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి.. సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి:

విజయానికి 50 వసంతాలు- నేడు బంగ్లాదేశ్​కు రాష్ట్రపతి

'ఆ శరణార్థులకు భారత్​ సొంత ఇంటిని ఇచ్చింది'

కోవింద్​తో బంగ్లా ప్రధాని భేటీ- ద్వైపాక్షిక అంశాలపై చర్చ

Vijay Diwas 2021: పాకిస్థాన్​పై యుద్ధంలో విజయం సాధించి నేటికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా భారత సాయుధ దళాల శౌర్యాన్ని, త్యాగాన్ని స్మరించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కలిసికట్టుగా పోరాడి శత్రుమూకలను ఓడించామన్నారు.

  • On the 50th Vijay Diwas, I recall the great valour and sacrifice by the Muktijoddhas, Biranganas and bravehearts of the Indian Armed Forces. Together, we fought and defeated oppressive forces. Rashtrapati Ji’s presence in Dhaka is of special significance to every Indian.

    — Narendra Modi (@narendramodi) December 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"50వ విజయ్​ దివాస్​ సందర్భంగా భారత సాయుధ దళాలకు చెందిన ముక్తిజోద్ధులు, బీరంగనాదులు, ధైర్యవంతుల గొప్ప శౌర్యాన్ని, త్యాగాన్ని నేను స్మరించుకుంటున్నాను. కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తులను ఓడించాం. ఢాకాలో రాష్ట్రపతి పర్యటించటం ప్రతి భారతీయుడికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగిస్తోంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

స్మారక స్టాప్​ విడుదల చేసిన రక్షణ మంత్రి

50వ విజయ్​ దివాస్​ను పురస్కరించుకుని జాతీయ యుద్ధ స్మారకం వద్ద.. స్మారక పోస్టల్​ స్టాంప్​ను విడుదల చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.

యుద్ధ స్మారకం వద్ద స్టాలిన్​ నివాళులు

1971లో పాకిస్థాన్​పై యుద్ధంలో విజయం సాధించిన క్రమంలో నిర్వహిస్తోన్న విజయ్​ దివాస్​లో అమర జవాన్లకు నివాళులర్పించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​. చెన్నైలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి.. సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి:

విజయానికి 50 వసంతాలు- నేడు బంగ్లాదేశ్​కు రాష్ట్రపతి

'ఆ శరణార్థులకు భారత్​ సొంత ఇంటిని ఇచ్చింది'

కోవింద్​తో బంగ్లా ప్రధాని భేటీ- ద్వైపాక్షిక అంశాలపై చర్చ

Last Updated : Dec 16, 2021, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.