ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​లో కార్చిచ్చు- నలుగురు మృతి

author img

By

Published : Apr 4, 2021, 1:09 PM IST

ఉత్తరాఖండ్​ అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంటల వల్ల ఇప్పటివరకు రూ.37 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

Uttarakhand fire
ఉత్తరాఖండ్​లో కార్చిచ్చు- నలుగురు మృతి

ఉత్తరాఖండ్ అడవుల్లో​ కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. మంటల ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడు జంతువులు కూడా మృత్యువాత పడ్డాయి. శనివారం ఒక్కరోజే 62 హెక్టార్ల అటవీ భూమిలో ఈ మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.

మంటలను ఆర్పేందుకు 12,000 మంది అటవీ శాఖ సిబ్బంది మోహరించారని ఉత్తరాఖండ్​ అటవీ సంరక్షణ ముఖ్య అధికారి తెలిపారు. ఇప్పటివరకు రూ.37 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు.

ఉత్తరాఖండ్ అడవుల్లో​ కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. మంటల ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడు జంతువులు కూడా మృత్యువాత పడ్డాయి. శనివారం ఒక్కరోజే 62 హెక్టార్ల అటవీ భూమిలో ఈ మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.

మంటలను ఆర్పేందుకు 12,000 మంది అటవీ శాఖ సిబ్బంది మోహరించారని ఉత్తరాఖండ్​ అటవీ సంరక్షణ ముఖ్య అధికారి తెలిపారు. ఇప్పటివరకు రూ.37 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు.

ఇదీ చూడండి:బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో 22మంది జవాన్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.