ETV Bharat / bharat

ఎన్​కౌంటర్​లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం

author img

By

Published : Dec 29, 2020, 12:22 AM IST

ఛత్తీస్​గఢ్​ దంతెవాడలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. వీరిపై గతంలో రూ. 7లక్షల రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది.

Two woman naxalites killed in an encounter in Dantewada. Arms & ammunition recovered: IG Bastar P Sundarraj
ఎన్​కౌంటర్​లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం

ఛత్తీస్​గఢ్​లోని దంతెవాడలో ఎన్​కౌంటర్​ సంభవించింది. భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్​ ఐజీ పీ సుందర్​రాజ్​ వెల్లడించారు.

ఈ మహిళా మావోయిస్టులపై గతంలో రూ. 7 లక్షల రివార్డు కూడా ఉంది.

ఛత్తీస్​గఢ్​లోని దంతెవాడలో ఎన్​కౌంటర్​ సంభవించింది. భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్​ ఐజీ పీ సుందర్​రాజ్​ వెల్లడించారు.

ఈ మహిళా మావోయిస్టులపై గతంలో రూ. 7 లక్షల రివార్డు కూడా ఉంది.

ఇదీ చూడండి:- 'బీఫ్​ తినొద్దని చెప్పడానికి మీరెవరు ?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.