ETV Bharat / bharat

ఆక్సిజన్​ ఉత్పత్తిదారులతో ప్రధాని కీలక సమావేశం

author img

By

Published : Apr 23, 2021, 5:00 AM IST

కరోనాకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నేడు మూడు కీలక సమావేశాలకు హాజరుకానున్నారు. కొవిడ్​పై ప్రధాని అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం ఒకటి జరగనుండగా.. వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీకానున్నారు. అంతేగాక బంగాల్​ ఎన్నికల ప్రచారంలో వర్చువల్​గా పాల్గొంటారు.

modi, pm modi
ఆక్సిజన్​ ఉత్పత్తిదారులతో ప్రధాని కీలక సమావేశం

కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రధాని అధ్యక్షతన వైరస్​ వ్యాప్తిపై సమీక్ష జరగనుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రముఖ ఆక్సిజన్‌ తయారీ సంస్థలతో సమావేశం అవుతారు.

బంగాల్‌లో మరో 2 విడతల్లో పోలింగ్‌ ఉండగా ప్రచారం నిమిత్తం బంగాల్‌ వెళ్లాలని మోదీ నిర్ణయించారు. ఐతే కొవిడ్ సమావేశాల నేపథ్యంలో పర్యటన రద్దుకాగా సాయంత్రం 5 గంటలకు వర్చువల్‌గా ప్రచారంలో పాల్గొంటారు.

కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రధాని అధ్యక్షతన వైరస్​ వ్యాప్తిపై సమీక్ష జరగనుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రముఖ ఆక్సిజన్‌ తయారీ సంస్థలతో సమావేశం అవుతారు.

బంగాల్‌లో మరో 2 విడతల్లో పోలింగ్‌ ఉండగా ప్రచారం నిమిత్తం బంగాల్‌ వెళ్లాలని మోదీ నిర్ణయించారు. ఐతే కొవిడ్ సమావేశాల నేపథ్యంలో పర్యటన రద్దుకాగా సాయంత్రం 5 గంటలకు వర్చువల్‌గా ప్రచారంలో పాల్గొంటారు.

ఇదీ చూడండి: 'పర్యావరణ పరిరక్షణకు పటిష్ఠ చర్యలు అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.