తమిళనాడులో లాక్డౌన్ అమలుకు ముందు రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 854 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే దుకాణాల్లో శనివారం రూ.426 కోట్లు, ఆదివారం రూ.428.69 కోట్లు మేర విక్రయాలు జరిగాయి.
సోమవారం ఉదయం 4 గంటల నుంచి తమిళనాడులో లాక్డౌన్ అమలులోకి వచ్చింది. మరో రెండు వారాల పాటు మద్యం దుకాణాలు మూతపడి ఉంటాయి.
ఇదీ చదవండి : అసోం ముఖ్యమంత్రిగా హిమంత ప్రమాణస్వీకారం