ETV Bharat / bharat

భారత్​ చేరుకున్న రెండో విడత రఫెల్ యుద్ధవిమానాలు​

author img

By

Published : Nov 4, 2020, 10:32 PM IST

Updated : Nov 4, 2020, 10:58 PM IST

రెండో విడతలో భాగంగా మరో మూడు రఫేల్​ యుద్ధవిమానాలు ఫ్రాన్స్​ నుంచి భారత్​కు చేరుకున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌కు ఈ జెట్లు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తంగా ఇప్పటివరకు 8 రఫేల్ యుద్ధ విమానాలు అందుబాటులోకి వచ్చాయి.

Three Rafale fighter jets will land on Jamnagar
భారత్​ చేరుకున్న రెండో విడత రఫెల్ యుద్ధవిమానాలు​

ఫ్రాన్స్ నుంచి మరో మూడు రఫేల్ యుద్ధవిమానాలు బుధవారం రాత్రి భారత్‌కు చేరుకున్నాయి. ఇప్పటికే తొలి విడతగా 5 జెట్లు రాగా.. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా మరో మూడు రఫేల్ విమానాలు దేశానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌లో ఈ జెట్లు దిగాయి. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 8 రఫేల్ యుద్ధ విమానాలు వాయుసేనకు అందుబాటులోకి వచ్చాయి.

  • #WATCH: The three #Rafale fighter aircraft took off from a French airbase and reached India after three mid-air refuelling en route. The aircraft took over 8 hours to reach directly from France showcasing the long-range operational capability of the Air Force https://t.co/KINPvxiop8 pic.twitter.com/jrdq24RLsw

    — ANI (@ANI) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="

#WATCH: The three #Rafale fighter aircraft took off from a French airbase and reached India after three mid-air refuelling en route. The aircraft took over 8 hours to reach directly from France showcasing the long-range operational capability of the Air Force https://t.co/KINPvxiop8 pic.twitter.com/jrdq24RLsw

— ANI (@ANI) November 4, 2020 ">
Three Rafale fighter jets will land on Jamnagar
భారత్​ చేరుకున్న రెండో విడత రఫెల్ యుద్ధవిమానాలు​
Three Rafale fighter jets will land on Jamnagar
భారత్​ చేరుకున్న రెండో విడత రఫెల్ యుద్ధవిమానాలు​

భారత్, ఫ్రాన్స్ మధ్య 36 రఫేల్ జెట్ల కోసం రూ. 59వేల కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తొలి విడతగా ఈ ఏడాది జులై 29న 5 యుద్ధ విమానాలు భారత్‌లోని అంబాలా వాయుస్థావరానికి చేరాయి. మరో 28 జెట్లను 2021 చివరి నాటికి ఫ్రాన్స్ అందించనుంది.

Three Rafale fighter jets will land on Jamnagar
భారత్​ చేరుకున్న రెండో విడత రఫెల్ యుద్ధవిమానాలు​

ఫ్రాన్స్ నుంచి మరో మూడు రఫేల్ యుద్ధవిమానాలు బుధవారం రాత్రి భారత్‌కు చేరుకున్నాయి. ఇప్పటికే తొలి విడతగా 5 జెట్లు రాగా.. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా మరో మూడు రఫేల్ విమానాలు దేశానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌లో ఈ జెట్లు దిగాయి. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 8 రఫేల్ యుద్ధ విమానాలు వాయుసేనకు అందుబాటులోకి వచ్చాయి.

Three Rafale fighter jets will land on Jamnagar
భారత్​ చేరుకున్న రెండో విడత రఫెల్ యుద్ధవిమానాలు​
Three Rafale fighter jets will land on Jamnagar
భారత్​ చేరుకున్న రెండో విడత రఫెల్ యుద్ధవిమానాలు​

భారత్, ఫ్రాన్స్ మధ్య 36 రఫేల్ జెట్ల కోసం రూ. 59వేల కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తొలి విడతగా ఈ ఏడాది జులై 29న 5 యుద్ధ విమానాలు భారత్‌లోని అంబాలా వాయుస్థావరానికి చేరాయి. మరో 28 జెట్లను 2021 చివరి నాటికి ఫ్రాన్స్ అందించనుంది.

Three Rafale fighter jets will land on Jamnagar
భారత్​ చేరుకున్న రెండో విడత రఫెల్ యుద్ధవిమానాలు​
Last Updated : Nov 4, 2020, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.