ETV Bharat / bharat

'కశ్మీర్​లో కల్లోలం సృష్టించేందుకే చొరబాట్లు'

author img

By

Published : Nov 28, 2020, 10:19 PM IST

జమ్ముకశ్మీర్​లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే తెలిపారు. అక్రమంగా కశ్మీర్​లోకి ప్రవేశించి ప్రజాజీవనానికి ఆటంకం కలిగించాలని చూస్తున్నారని వివరించారు.

Terrorists making desperate attempts to infiltrate J-K, disrupt democratic processes: Army Chief
'కశ్మీర్​లో కల్లోలం సృష్టించేందుకే'

కశ్మీర్​లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే తెలిపారు. చలికాలం దృష్ట్యా సరిహద్దు పాస్​లను మూసివేస్తున్నందున చొరబాట్లు ఎక్కువయ్యాయని వివరించారు.

దేశ భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు అధిక సంఖ్యలో తీవ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచ్​ ప్యాడ్ల వద్ద కాచుకొని ఉన్నారని పేర్కొన్నారు.

కశ్మీర్​లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే తెలిపారు. చలికాలం దృష్ట్యా సరిహద్దు పాస్​లను మూసివేస్తున్నందున చొరబాట్లు ఎక్కువయ్యాయని వివరించారు.

దేశ భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు అధిక సంఖ్యలో తీవ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచ్​ ప్యాడ్ల వద్ద కాచుకొని ఉన్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : సరిహద్దులో 'మార్కోస్' దళాల మోహరింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.